Header Banner

ప్రజల తీర్పును గౌరవించని జగన్.. ప్రతిపక్ష హోదా కోసం హంగామా! మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

  Wed Mar 05, 2025 20:53        Politics

జగన్ మాటలు విచిత్రంగా ఉన్నాయని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలపై మాట్లాడననడం శోచనీయమని మంత్రి పార్థసారథి విమర్శించారు. ప్రతిపక్ష హోదా అంశాన్ని వివాదం చేసి ప్రజల దృష్టి మరల్చే యత్నం చేయడం అసహ్యకరమని పేర్కొన్నారు. ఒక్కరి కోసం 10 మందిని సభకు దూరం చేయడమంటే ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్‌కు తెలియదా? అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా లభిస్తే జగన్‌కు జీతభత్యాలు, అటెండర్ల సంఖ్య పెరుగుతాయని, అయితే సభకు హాజరుకాకుండా ప్రతిపక్ష హోదా కోరడం ప్రజా తీర్పును అవమానించినట్టేనని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jagan #psycho #minister #fire #todaynews #flashnews #latestnews